Blog Details

సోదరసోదరీమణులారా! రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధ పాఠశాల, ‘కృషి పాఠశాల’. ప్రైవేటు పాఠశాలల దెబ్బకు కేవలం నాల్గవ తరగతి, కాంటింజెంట్, ఔట్ సోర్సింగ్ వంటి బీద ఉద్యోగుల పిల్లలకు మాత్రమే ఉపయోగ పడుతున్నది. యూనివర్సిటీ ఫండ్ కూడా ఆగిపోవడంతో టీచర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మేనేజ్మెంట్ బాడీ తమవంతు విరాళాలు వేసినా సరిపోక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ బాడీ ఛైర్మన్ శ్రీ రమేష్, మా తోటి గ్రూప్ 1 అధికారి కోరిక మీద మన WSO Team Rs. 20,000/- ఆ పాఠశాల అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసింది. Kudos to Team WSO. ????????

Comments (0)

    There are no comments yet.

Leave a comment