Blog Details

WSO సభ్యులకు నమస్కారాలు,

తల్లితండ్రులు ఇద్దరూ చనిపోవటంతో నలుగురు పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం వీరిని సిటీ లోని ఒక ఆశ్రమంలో చేర్పించడం జరిగింది.

అమ్మాయి భవిష్యత్ ప్రయోజనాల కోసం శ్రీమతి సుభాషిణి DIG,

Stamps and Registration Dept.,గారు

గతంలో రూ.10000/- ఇవ్వడం జరిగింది, దానికి WSO తరపున మరో రూ.10,000/- కలిపి

మొత్తం రూ.20,000/- లను ఈరోజు మన గ్రూప్ సభ్యులు

రాహుల్ గారు,

హారిక D/O రామచంద్ర రాజు, WSO సభ్యులు గార్ల సమక్షంలో

Sri. J.Srinivasa Rao, Chairman,SCPCR of Telangana State. గారిచే

అమ్మాయి సంరక్షకురాలికి ఇవ్వడం జరిగింది.

ఈ అవకాశం ఇచ్చిన పిల్లలకు, సుభాషిణి గార్లకు WSO తరఫున ధన్యవాదాలు.

Comments (0)

    There are no comments yet.

Leave a comment